News
ఇంగ్లాండ్తో జరిగిన లార్డ్స్ టెస్ట్లో అతని ప్రదర్శనను అద్భుతమైనదిగా అభివర్ణించారు. మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 72 ...
విశాఖ రైతు బజార్లో కందిపప్పు ధర రూ.104, సన్నబియ్యం రూ.44కి తగ్గింది. నిత్యావసరాల ధరలు తగ్గుతూ సామాన్యులకు ఊరట కలిగిస్తోంది.
మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే వెముల ప్రశాంత్ రెడ్డి తన నివాసంపై కాంగ్రెస్ నేతలు అక్రమంగా మరియు హింసాత్మకంగా దాడి చేశారని ...
పాకిస్తాన్లో మాన్సూన్ వర్షాలు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వర్షాలు, వరదలు, కొండచరియలు ప్రజల్ని ...
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్లలో ఓ వినూత్న ఘటన చోటుచేసుకుంది. వాహన తనిఖీల్లో పట్టుబడిన ఓ ప్రేమజంటకు పోలీసులే పెళ్లి చేశారు. వివరాలు చెప్పేందుకు నిరాకరించిన జంట చివరికి తాము ప్రేమిం ...
కాకినాడ రామకృష్ణ కాలనీలో సాయిబాబా ఆలయంలో 11 రోజుల గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. చివరి రోజు 108 రకాల నైవేద్యాలు, పల్లకి సేవ, అన్నప్రసాద వితరణ ఉంటాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక వైఫల్యాలపై తీవ్రంగా విమర్శించారు. స్థానిక అభివృద్ధి సమస్యలపై మాట్లాడిన కేటీఆర్ ...
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో ...
Obesity: ఇండియాలో చాలా మంది బరువు పెరిగిపోతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో ఓ కొత్త విషయాన్ని ICMR అధ్యయనం బయటపెట్టింది. ఇది ...
Whatsapp Money: టెక్నాలజీతో జాగ్రత్తగా ఉండాలి. అది ఎంత మంచిదో, అంత ప్రమాదకరమైంది కూడా. టెక్నాలజీ వాడకం పెరగడంతో.. సైబర్ నేరగాళ్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదిస్తూ.. హాయిగా ఉంటున్నార ...
ఉత్తరాఖండ్లోని పవిత్ర నగరం హరిద్వార్లో 2025 కాన్వర్ యాత్ర అద్భుతంగా సాగుతోంది. హర్ కి పౌరీ వద్ద వేలాది మంది కాన్వర్ యాత్రికులు గంగానదిలో నుంచి పవిత్ర గంగజలాన్ని సేకరిస్తున్నారు. ఇది శివుడికి అర్పించ ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్ల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గత నెల 15న ప్రారంభమైన ఈ పనుల్లో ఇప్పటివరకు 150 ఇళ్లు కూల్చివేయగా, తాజాగా మరో 80 ఇళ్ల కూల్చివేత జరుగుతోంది. మొత్తం 234 బాధితులలో 84 ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results